అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లిలో గురువారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే
రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జీవో నంబర్ 252 ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తామని సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.