దక్షిణ విద్యుత్ నియంత్రణ మండలి 2026-27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించలేదు. శనివారం ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం వద్ద బహిరంగ విచారణ చేపట్టారు. విద్యుత్ పంపిణీలో సమస్య
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలను పెంచాలని చేస్తున్న ప్రతిపాదనల ను ఈఆర్సీ తిరస్కరించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) సభ్యుడ�