గ్యారెంటీల పేరుతో హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పథకాలు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. ఎన్నికల్లో గెలిస్తే ఖటాఖట్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు ప�
పరిశ్రమలకు షాక్ తగలబోతున్నది. నవంబర్ నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపం�
రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ విద్యుత్ సబ్సిడీలకే సరిపోనున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే కొత్త విద్యుత్ నెట్వర్క్లకు నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది.
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్తు టారిఫ్ సబ్సిడీతోపాటు ఇతర సబ్సిడీల కింద రూ.958.33 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
తెలంగాణ అనేక త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాలు నిర్లక్ష్యం చేయబడి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి పాలనలో తెలంగాణను నామరూపాల్లేక�