విద్యుత్రంగ ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని కేటీపీఎస్, బీటీపీఎస్ ఉద్యోగులు, టీజీపీఈజేఏసీ నేతలు, ఎన్పీడీసీఎల్ జిల్లా శాఖ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదీగాక, ప్రభుత్వ రంగ విద్య
నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో రెండు ప్లాంట్ల ప్రైవేటీకరణ వద్దంటూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్, మణుగూరు బీటీ
కేంద్రప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం మంచిర్యాలలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.