విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకృత విద్యుత్ పంపిణీ రంగ పథకం(ఆర్డీఎస్ఎస్)లో చేరాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించ�
వినియోగదారులకు తాము పొందే సేవల పట్ల కొన్ని హక్కులు ఉంటాయి. వాటిని తెలుసుకొని చైతన్యవంతం కావడం పౌరుల విధి. ప్రభుత్వం అందించే విద్యుత్తు సేవలకు అనేక మంది వినియోగదారులు ఉంటారు. వారంతా విద్యుత్తు సంస్థల విధ