వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్తు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గణపతి విగ్రహం విద్యుత్తు తీగలకు తగలడంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇద్దరు, హైదరాబాద్ శివారులోని సాగర్ రింగ్రోడ్డు వద్ద 11కేవీ వి�
Yadadri Bhuvanagiri | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మతుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిల్లగండితండాలో విషాదం గూడూరు : పంటచేనులోకి జంతువులు రాకుండా అమర్చిన విద్యుత్తీగ తగిలి మహిళా రైతు మృతి చెందగా కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో చేనుక�