ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో నూతన స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్కీం కోసం రూ.500 కోట్ల నిధులను ప్రకటించింది. ద్విచక్ర,
మీరు ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగిస్తున్నారా..? ఫుల్ చార్జింగ్ చేసి బయటికి వెళ్తే ఎప్పుడు బ్యాటరీ లో అవుతుందో.. బండి ఎక్కడ ఆగిపోతుందో అని టెన్షన్ పడుతున్నారా..? తిరిగి ఇంటికి చేరుతామా..? అలా జరిగితే ఎ�
విద్యుత్ వాహనాల వాడకం.. వాటి తయారీని ప్రోత్సహిస్తూ.. పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా, టెస్ట్ ర�