Transformer | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగించి.. విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఇందిరాపార్కు వద్ద నిర్వహించ తలపెట్టిన ధర్నాకు రజకులు పెద్దెత్తున తరలి రావాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ ఫథకం బిల్లులు 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు.