ఎన్నికల ముందర ప్రతిపక్ష నేతల లక్ష్యంగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులను ముమ్మరం చేయడంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
నల్లగొండ జిల్లాలో నూతనంగా మరో 24 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పలు మండలాల్లోని స్థానికుల డిమాండ్ మేరకు అప్పట్లోనే కేసీఆర్ సర్కార్ నూతన పంచాయతీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను స్వీకర�
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరంలేదు, మూడు గంటల కరెంట్ సరిపోతదని రైతు వ్యతిరేక విధానమే మా నినాదమనే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల ్య నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనర్గా బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్ ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే.