న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఎన్నికల ఫలితాలు పార్టీని తీవ్రంగా నిరాశపరిచాయని వీటిపై ల�
గువహటి : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజు ప్రతికూల ఫలితాలతో కంగుతిన్న కాషాయ పార్టీకి అసోంలో వరుసగా రెండోసారి అందివచ్చిన గెలుపు ఒక్కటే ఊరట ఇచ్చింది. ఎన్డీయే కూటమి అసోంలో విస్పష్ట మెజారిటీ
తిరువనంతపురం : కేరళలో స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్న ఎల్డీఎఫ్ విజయంపై కేరళ కాంగ్రెస్ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగిత
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ( West Bengal Assembly Elections ) ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా మమతా బెనర్జీ ( Mamata Banerjee ) సత్తా చాటారు. కాషాయ పార్టీతో హోరాహోరీ పోరు ఎదురైనా తనదైన వ్య�
న్యూఢిల్లీ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం సాధించడంతో పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ను ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఫలవంతమై�
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై తమ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోందని అయితే ఈసీ
న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ భారీ ఆధిక్యంతో దూసుకువెళుతుండటం పట్ల సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ స్పందించారు. కేరళలో గత నాలుగు దశాబ్ధాలుగా ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలో�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక టీఎంసీ ఏకంగా 204 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. బెంగాల్లో దీదీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని ఫలితాలు వ
కోల్ కతా : బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్ లో పాలక టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో సాగిన హోరాహోరీ పోరులో మమతా బెనర
గువహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ విస్పష్ట మెజరిటీ దిశగా సాగుతోంది. మొత్తం 126 అసెంబ్లీ స్ధానాలకు గాను కాషాయ పార్టీ 76 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ 41 స్ధానాల్లో ముందంజలో ఉ
వరంగల్లో 54.74%, ఖమ్మంలో 59.80% 5 మున్సిపాలిటీలు, పలు వార్డుల్లో ముగిసిన ఎన్నికలు పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్�
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరుగుతున్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా పెట్రో ధరలను సవరించలేదు. మే 2న ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్, డీజిల