Padmadevender Reddy | మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హాజరయ్యారు.
ఒక ఇన్స్పెక్టర్ సీట్ ఖాళీ అవుతుందనే సమాచారం రావడంతోనే ఆ స్థానంలో ఖర్చీఫ్ వేసి పెట్టాలని మరో ఇన్స్పెక్టర్ పైరవీలు ప్రారంభించి ఉన్నతాధికారుల ఆగ్రహనికి గురయినట్లు సమాచారం.