రానున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికల ఇన్చార్జిలను నియమించింది.
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవ గాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి �
మునుగోడులో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా వివేక్ వెంకటస్వామి ఘోరంగా విఫలం అయ్యారని ఆ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. కొందరు నేతలైతే ఆయనను ఓ ఐరన్ లెగ్గా అభివర్ణిస్తున్నట్టు తెలిసింది. దు�