అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజ�
రైతుబంధు డబ్బులు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులకు ఇంత అహంకారమా? ప్రజలు ఆలోచించాలి.. అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
ఎన్నికల హామీలతో మోసకారి కాంగ్రెస్ను నమ్మవద్దని, నమ్మి ఓటు వేస్తే అధోగతి తప్పదని చొప్పదండి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జి, మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అని ఆ పార్టీ మభ్యపెడుతున్నద�