రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన చైతన్యకాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురికావడం కలకలం స్పష్టించింది. మసాజ్ పేరిట బురఖా వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు ప్�
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు ఏకంగా ఇంటి యజమానులైన వృద్ధ దంపతులను అతి దారుణంగా హత్య చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బుధవారం వెలుగుచూసింది.
నగర శివారు ప్రాంతాల్లో వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని హత్యలు జరుగుతున్నాయి. వీటిని ఛేదించడంలో రాచకొండ పోలీసులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ కేసులు మిస్టరీగా మారుతున్నాయి.