రైతులకు ధైర్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి వరకు ఇష్టారీతిన భయాలు సృష్టించింది. ఎల్నినో పేరిట అవగాహన సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు ఆలస్యంగా ప్రయత్నాలు చ�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు వికటాట్టహాసం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టగా చోద్యం చూస్తున్నది. తీవ్ర వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం
దేవాదుల ఎత్తిపోతల పథకం.. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూసిన ప్రాజెక్టు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్టును ప్రభుత్వం తన అవసరానికి నెత్తిన పెట్టుకొంటున్నది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్క