boiler explosion at sugar factory | చక్కెర కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం | మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది.