minister harish rao | ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్రం సంఘం హర్షం వ్యక్తంచేసింది.
ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ పద్దు కింద రూ.457.10 కోట్లు కేటాయిస్తూ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రగతి పద్దు కింద మరో రూ.80 కోట్లు కేటాయించారు. మొత్తం 537.10 కోట్లు ప్రక