బోరు వేయాలంటే ఎన్నో పైసలు ఖర్చుపెట్టాలి..అయినా నీళ్లు పడతాయా? అన్న గ్యారెంటీ ఉండదు..కానీ..ఏటూరునాగారంలో ఓ వింత ఘటన ఆశ్చర్యపరుస్తోంది.. కరెంట్ మోటారు లేకుండానే బోరు ఎత్తిపోస్తున్నది.. దీని కింద
ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూరు గ్రామానికి చెందిన సుందిళ్ల వెంకటేశ్కు జేఈఈ అడ్వాన్స్లో 1232 ర్యాంకు సాధించి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఐఐటీలో సీటు సంపాధించాడు. వ్యవసాయం చేసుకునే సుందిళ్ల కొండయ్య, లక�
ఏటూరునాగారం : నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా గిరిజన ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య కోరారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా