కబ్జాకు గురవుతున్న ఈత వనాన్ని పరిరక్షించాలని, అలాగే ఈత వనం చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని �
ఈతవనం దగ్ధమైన ఘటన నారాయణపేట జిల్లా మాగనూరు మండలం భైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. భైరంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దహనం చేశారని గీత కార్మికుల అనుమానిస్తున్నా�