పుస్తక పఠనంతో పాటు సామాజిక వికాసానికి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని విద్యాపరిశోధన, శిక్షణమండలి సంచాలకురాలు ఎం. రాధారెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో కొనసాగుతున్న బా
తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి హైదరాబాద్ ఈ నెల 24, 25న ఆన్లైన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని జడ్పీ హైస్కూల్ - మాల్(వీటీనగర్) విద్యార�