సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను తరలించేందుకు చెల్లించే రవాణా చార్జీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జిల్లాకు రూ. 2 లక్షల చొప్పున 33 జిల్లాలకు రూ.66 లక్షల నిధులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాల స్థానంలో నోట్పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇవ్వాలన్న విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి పిలుపునకు విశేష స్పందన లభించింది.
ముందుగా ఊహించినట్టుగానే పదోతరగతి ప్రశ్నపత్రాలపై సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. 11 పేపర్లకు బదులు ఆరుపేపర్లకే పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ