ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి అదీ నెలవారీగానే.. ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లు 2021-22 విద్యా సంవత్సరానికి �
సుప్రీంకోర్టును గడువు కోరిన అటార్నీ జనరల్న్యూఢిల్లీ, మే 31: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. గుర�
పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండాలి | వైఎస్ఆర్ ప్రీప్రైమరీ పాఠశాలలు పిల్లలకు దగ్గరగా ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలన్నీ మూడు కిలోమీటర్ల దూరంలో చిన్నారులకు అంద
పీఈటీ, భాషా పండితుల అప్గ్రేడ్ | పీఈటీ, భాషా పండితుల పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.