రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమ లు తీరుపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. గతంలో ఇదే అంశంపై దాఖలైన పిల్తో కలిపి తాజా వ్యా జ్యాన్ని విచారిస్తామని చీ�
సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందని ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఏంవీ ఫౌండేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి కోరారు.