ED Director Sanjay Kumar Mishra: ఎస్కే మిశ్రానే ఈడీ డైరెక్టర్గా కొనసాగనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్రం వేసిన పిటీషన్పై ఇవాళ సుప్రీం బెంచ్ విచారణ �
ED Chief | ఎడా పెడా ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని స�
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. దీంతో గురువారం పదవీ విరమణ చేయాల్సిన ఆయన 2022 నవంబర్ 18 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల
న్యూఢిల్లీ: సీబీఐ, ఈడీ చీఫ్ల పదవీకాలాన్ని ఐదేండ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం ప్రస్తుతం రెండేండ్లు. దీనిని ఐదేండ్ల వరకు కేంద్రం పొడిగించ