రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆర్థిక పునరావాస పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి సబ్సిడీపై రుణాలు అందిస్తూ ఉపాధికి భరోసానిస్తున్న�
సమైక్య పాలనలో వివక్ష ఎదుర్కొన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది.