రైతులు అన్ని రంగాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సహకార సంఘం అర్థ వార్షిక మహాసభలో చైర్మన్ మాట్లాడుతూ సంఘం పరిధిలో సభ్యులకు రూ.10.18 కోట్లక�
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప కాలిక వడ్డ�
గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. మహిళా స్వయం సహాయక బృందాలు ఆర్థిక పురోగతి సాధించేలా చర్యలు తీసుకుంటున్నది. మహిళలకు జీవనోపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు �