కస్టడీలోకి తీసుకున్న ఆర్థిక నేరగాళ్ల చేతులకు బేడీలు వేయొద్దని.. రేప్, హత్య లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారితో కలిపి ఉంచొద్దని పార్లమెంటరీ కమిటీ ఈ నెల 3న సిఫారసు చేసింది.
సామాన్యుడికి రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు.. రూ.కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లను మాత్రం ఏం చేయట్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మ�
బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి… ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్న వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తూర్పురా బట్టారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న �