రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన టీజీ ఈసెట్ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 1,3,4 ర్యాంకులు సాధించారు. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి, బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్-2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరి�
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదలకానున్నాయి.
పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్ష ఫలితాలు వారం రోజుల్లో విడుదలకానున్నాయి. ఈ నెల 20లోపు ఫలితాలు విడుదల చేయాలని ఉస్మానియా
TS ECET 2021 | తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( TS ECET ) 2021లో అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థినులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 94.85 శాతం ఉత్తీర్ణత సాధించారు.