కరీంనగర్ : పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీనే ముఖ్యం. నాయకులు, కార్యకర్తలు ఎవరైనా పార్టీకి, క�
హైదరాబాద్ : తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. భూ కబ్జా ఆరోపణలపై మంత్రి మీడియా సమావేశ
హైదరాబాద్ : తనపై వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. మీడియా సమావేశం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలు�
హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాలక�
హైదరాబాద్ : వైద్యారోగ్యశాఖలో ఏ అవసరం ఉన్నా తక్షణమే సమకూర్చుకోవాలని, వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే వెంటనే నియమించుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అర్బన్ ప
కరీంనగర్లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ప్లాంట్ రాష్ట్రంలోనే మొదటిసారి ప్రారంభం రోజుకు 88 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కరీంనగర్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత
వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 21: ప్రజలు అపోహలను నమ్మకుండా నిశ్చింతగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా హు�
ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అంతరాలు తొలగటమే నివాళి: మంత్రి ఈటల పూలే సేవలు ఎనలేనివి: మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ)/ గోల్నాక
అర్హులంతా వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలి25 నిండినా టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాంమంత్రి ఈటల రాజేందర్ చిక్కడపల్లి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ రాదని అనుకున్నామని, కానీ వైరస్ విజృభ�
హైదరాబాద్ : తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లోనూ కరోనా కేసులు పెరుగ�
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సనత్నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ ఉత్సవాల్లో మంత
హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్పై అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా కేసుల పెరుగుదలపై డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర అధికారులతో మంత్రి శన�