ద్దపల్లి జిల్లాలో చేయూత ఫించన్లను సులభ పద్ధతిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామీణ ప్రాంతాల్లో చేయూత పెన్షన్లు పంపిణీ చేసే
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు గురువారం బిజీబిజీగా గడిపారు. పలు విభాగాల అధిపతులతో వరుస సమీక్షలు నిర్వహించారు.
గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్సైట్పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంద�