ఈస్టర్ వేడుకలు ఆదివారం సంబురంగా జరిగాయి. ఏసుప్రభు సమాధి నుంచి సజీవుడై పునరుద్ధానం చెందిన రోజును ఈస్టర్గా విశ్వాసులు ఆదివారం జరుపుకున్నారు. నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారు�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్చీల్లో ఆదివారం క్రీస్తు పునరుత్థానం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్లు, పాస్టర్లు క్రీస్తు సందేశాలను వివరించారు. క్రీస్తు మార్గాన్ని ప్రతిఒక్