ఈస్టర్ వేడుకలు ఆదివారం సంబురంగా జరిగాయి. ఏసుప్రభు సమాధి నుంచి సజీవుడై పునరుత్థానం చెందిన రోజును ఈస్టర్గా విశ్వాసులు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చీల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈస్టర్ దైవ సందేశాన్ని బిషప్లు, పాస్టర్లు, ఫాదర్లు సంఘస్తులకు దైవ సందేశాన్ని అందించారు.