‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’లా ఉంది కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పరిస్థితి. దేశ చరిత్రలోనే కలికితురాయంటూ కితాబిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి ఏడాదిలోనే ఆ యూనివర్సిటీని తడబాటుకు గురిచేస్తోం�
ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. ‘తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు
రాష్ట్రంలో కొత్తగా ఎర్త్సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్సైన్స్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నది. సంబ�