Hyderabad Drugs Party | తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీకెండ్ రాగానే నగర పరిసర ప్రాంతాల్లో మత్తు పార్టీలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని తారామతి బారాదరి సమీపంలో నిర్వహిం
గచ్చిబౌలి ‘క్వేక్ ఎరీనా’ పబ్పై ఈగల్ ఫోర్స్ చేసిన మెరుపు దాడిలో ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ మహిళా ఐఏఎస్ కుమారుడు ఉన్నట్టు తెలిసింది.
ముంబైలో తెలంగాణ ఈగల్ టీమ్ కౌంటర్ అటాక్ చేసింది. ఓ నైజీరియా డ్రగ్ రాకెట్ ద్వారా ముంబైలోని పలువురు హవాలా వ్యాపారులు, డ్రగ్స్ పెడ్లర్స్ను అదుపులోకి తీసుకుంది.