ఈ20 పెట్రోల్ వినియోగంపై మోదీ సర్కార్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ20తో వాహనాల మైలేజ్ పడిపోతున్నదని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్త�
ఇటీవల కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ-20 పెట్రోల్ వల్ల నష్టపోతున్న ఒక్క వాహనదారుడిని చూపించాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా సీ వోటర్ సర్వేలో ఎన్డీయేకు మద్దతుగా ఉండ�
ఈ20 పెట్రోల్తో సమస్య వచ్చిన ఒక్క కారు పేరు అయినా చెప్పాలని, ఒక్క బాధితుడినైనా చూపాలని విమర్శకులకు కేంద్ర మంత్రి గడ్కరీ విసిరిన సవాల్ను ఒక పారిశ్రామికవేత్త అంగీకరించారు. ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఈ20 పెట్