Nitin Gadkari : ఒకపక్క దేశంలో ఈ20 పెట్రోల్పై చర్చ జరుగుతుండగానే కేంద్రం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. డీజిల్లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నిత�
Petrol | 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) వాహనాలకు మంచిది కాదంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది.