షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్గా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జితేందర్రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా పనిచే�
ప్రజా పాలనకు గ్రేటర్ సిద్ధమైంది. గురువారం నుంచి జనవరి 6 వరకు (డిసెంబర్ 31, జనవరి 1 మినహా) గ్రేటర్లో 150 వార్డులలో 600 సెంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.