మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి వివిధ పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట్, అలియాబాద�
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఈ నెల 12న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రావి నారా