విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి గుర్తింపు లభించింది. విశిష్ట సేవలు అందించినందుకు జాతీయస్థాయి బహుమతి దక్కింది. ఈ-నామ్ను విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం �
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అమలౌతున్న ఈ-నామ్ విధానం పలు రాష్ర్టాల మార్కెట్లకు మార్గదర్శంగా నిలుస్తుంది. గతంలో రైతులు మార్కెట్కు తీసుకొచ్చిన ధాన్యం టెండర్లు పూర్తి అయి కాంటాలు వేసుకొని డబ్బులు తీస�