bacterial deaths: ద లాన్సెట్ జర్నల్ ఓ కొత్త నివేదికను ప్రచురించింది. 2019లో ఇండియాలో అయిదు బ్యాక్టీరియాల వల్ల సుమారు 6.8 లక్షల మంది మరణించినట్లు పేర్కొన్నది. ఈ.కొలై, ఎస్.నుమోనియా, కే.నుమోనియా, ఎస్ ఆరియస్, ఏ బ
సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ): నీరు, జీవావరణంతోపాటు మానవశరీరంలో ఉండే ఈ-కొలి బ్యాక్టీరియాతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్�