సంగారెడ్డి : వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్ పంపిణీ చేశారు. కార్యక్ర�
మహేశ్వరం : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.సోమవారం మహేశ్వరం మండల కేంద్రంలో 1కోటి 27లక్షలతో సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన, డ్వాక్రా మహి�
డ్వాక్రా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని ర�
కందుకూరు : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 380 డ్వాక్రా గ్రూపులకు ఈ ఆర్ధిక పంవత్పరం నుంచి వచ్చే సంవత్సరం మార్చివరకు 39కోట్ల రూపాయల బ్యాంక్ రు�