West Bengal | పశ్చిమబెంగాల్లో (West Bengal) దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. జల్పాయ్గురి సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా
భోపాల్: నవరాత్రుల సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గా అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వెళ్తున్న గుంపుపైకి ఒక కారు వెనుక నుంచి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక యువకుడితోపాటు ముగ్గురు గాయపడ్�