Medak | ఇద్దరి మధ్య నెలకొన్న భూవివాదం.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంట కోసేందుకు సిద్ధమైన రైతును అడ్డుకునేందుకు ప్రత్యర్థి డమ్మీ తుపాకీతో బెదిరింపులకు గురి చేశాడు.
రేణు అగర్వాల్ ఘటన జరిగి రెండు రోజులు గడవక ముందే సైబరాబాద్ పరిధిలోని శంకర్పల్లిలో మరో దోపిడీ కలకలం రేపింది. పట్టపగలే కారులో వెళ్తున్న వ్యక్తులను దుండగులు అటకాయించి కండ్లలో కారం కొట్టి, బొమ్మ తుపాకీతో