భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన
పారా అథ్లెట్లు సాధించే విజయాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. దుబాయ్ వేదికగా జరిగిన 14వ ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ అథ్లెట్ మోహనహర్ష రజత పతకం�