గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. పట్టణంలోని వాసవీ కళ్యాణ భవనంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వ�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్సై రేఖ అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన ప
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే నెపంతో తండ్రిని తనయుడు హతమార్చిన ఘటన భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో జరిగింది. కుమారుడు ధనుంజయ్ దాడిలో తండ్రి బత్తుల తిరుపతి(50) అక్కడికక్కడే మృతిచెందాడు.
జయశంకర్ భూపాలపల్లి : నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని భూపాలపల్లి డీఎస్పీ ఏ. రాములు హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. నకిలీ