బుగ్గారం మండలం గోపాల్పూర్లో ఈ నెల 16న జరిగిన అన్నదమ్ముల హత్యకేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏడుగురి నిందితులను అరెస్ట్ చేశారు. వీరివద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప పైపులు, కర్రలతో పాటు కారు, రెండు �
గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒకే సామాజిక వర్గం.. దూరపు బంధువైన ఓ యువతిని ప్రేమించాలని వేధించిన ఘటనలో యువకుడు యువతి కుటుంబసభ్యుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడు కత్తితో దాడి చేయగా యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన