సరైన పత్రాలు లేని 69 దిచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజల్లో కలిసి పనిచేసేందకు కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
Hotels owners | రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడే దుండగులు దాబా హోటళ్లు, రెస్టారెంట్లను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో 11 గంటల వరకు హోటళ్లను మూసివేయాలన్నారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్