నల్లగొండ పట్టణంలో గం జాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పది మంది యు వకులను ఆరెస్టు చేసి వారి నుంచి 1.65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు.
నిత్యావసర వస్తువుగా మారిన సెల్ఫోన్ పోగొట్టుకున్న వారికి సీఈఐఆర్ పోర్టల్ ఒక వరం లాంటిదని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో స�
ఇండ్లతో పాటు బైక్ డిక్కీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 115.50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి, రూ.25 వేల నగదుతో పాటు మొబైల్ ఫోన్, బైక్ను స్వాధీ�
ఈ నెల 17న నల్లగొండ జిల్లా నకిరేకల్లోని వీటి కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్దురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కొలను