వినాయక చవితి సందర్భంగా ఇల్లెందు పట్టణంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను అన్నారు. మంగళవారం ఇల్లెందు పట్టణంలో గణేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ఎస్ఐ సందీప్కుమార్ ఇటీవల టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 ఫలితాల్లో 502 మార్కులు సాధించి మెరుగైన ర్యాంక్ సాధించాడు.