భాషాపండితుల పదోన్నతుల్లో ప్రమోషన్లు లభించని టీచర్లు శనివారం చలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) నిర్వహించి, సైఫాబాద్లోని డీఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి జిల్లాలో అప్�
రాష్ట్ర విద్యాశాఖలోని అన్ని కార్యాలయాలకు అవినీతి చీడ పట్టుకున్నది. ఏదైనా పనికోసం వచ్చే వారిని డీఈవో కార్యాలయం మొదలు వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది పీల్చిపిప్పి చేస్తున్నారు.